logo

చంద్రబాబు మేనిఫెస్టోని ప్రజలు నమ్మడం లేదు: అప్పలనరసయ్య

గజపతినగరం వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే బొత్స
అప్పలనరసయ్య ఆదివారం మీడియా సమావేశం
నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..
తెలుగుదేశం ప్రభుత్వం తీసుకు వచ్చిన సూపర్ 6
పథకాలను ప్రజలు నమ్మడం లేదని అన్నారు. గతంలో
చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోను వెబ్సైట్స్ నుంచి
తొలగించారని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఏకైక
నాయకుడు సీఎం జగన్ అని అన్నారు.

0
14 views